అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అకాల వర్షాలు కారణంగా నష్టపోయిన జీడి మామిడి రైతులకు నష్టపరిహారం చెల్లించి తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ కురుపాం నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ తోయక జగదీశ్వరి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గుమ్మలక్ష్మీపురం తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనులు సాగు చేస్తున్న జీడి మామిడి పంట ఈ ఏడాది పూర్తిగా పాడైపోయిందని ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *