భారీ విరాళం ప్రకటించిన  కొల్లు రవీంద్ర

భారీ విరాళం ప్రకటించిన కొల్లు రవీంద్ర

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రంజాన్‌ పండగ పురస్కరించుకుని, వుల్లింగపాలెంలో ఉన్న ఈద్గా దర్గాలో మాజీమంత్రి కొల్లు రవీంద్ర ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గా దర్గా, ప్రహరీ గోడ నిర్మాణం, మరియు ఈద్గా అభివృద్ధి కొరకు (1, 00, 000) లక్ష రూపాయలు విరాళం ప్రకటించి అమౌంట్‌ను సబ్యులకు అందించారు.

మాజీ మంత్రి వర్యులు పోలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మరింత మందికి సహాయం చేయాలని ముస్లిం సోదరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌, తెలుగుదేశం ముస్లిం మైనార్టీ నాయకులు ఇలియాస్‌ షా ష, ఖాజా, అబ్దుల్‌ అజీమ, అమీర్‌, ఫిరోజ్‌, ఖదీర్‌ ముస్లిం మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *