చంద్రబాబు పర్యటనకు మద్దతుగా తరలిన మండల నాయకులు

చంద్రబాబు పర్యటనకు మద్దతుగా తరలిన మండల నాయకులు

ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు సారధ్యంలో ఉంగుటూరు మండలంలో జరిగే నారా చంద్రబాబునాయుడు పర్యటనకి చింతలపూడి మండల నాయకులు గురువారం బయలుదేరారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, తడిచిన ధాన్యం రాశులని జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు పడిన ఇబ్బందులు తెలుసుకుని ప్రభుత్వం పై పోరాటానికి రైతులకు మద్దతుగా వెళుతున్నట్టు తెలిపారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *