దళితులకు క్షమాపణ చెప్పాలి : ఎంఎస్‌రాజు

దళితులకు క్షమాపణ చెప్పాలి : ఎంఎస్‌రాజు

దళితులను లోకేష్‌ అవమానించాడు అని వైసిపి అసత్య ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తుంది. దళితులను అవమాన పరిచనట్లు నిరూపిస్తే రాజకీయాలకు నుంచి తప్పుకుంటాను అన్నా లోకేష్‌ సవాల్‌ను స్వీకరించాలన్నారు. లేని పక్షంలో దళితులకు క్షమాపణ చెప్పాలన్నారు.

మంత్రి సురేష్‌ దళిత ద్రోహి జగన్‌ ప్రభుత్వంలో దళితుల పైన దమనకాండ జరుగుతుంటే ప్రశ్నించనీ సురేష్‌, చంద్రబాబు పాలనలో దళిత సంక్షేమం మీద జగన్‌ దళిత వ్యతిరేక విధానాల మీద బహిరంగ చర్చకు వచ్చే దమ్ము వైసిపి దళిత మంత్రులకు ఉందా అని సవాల్‌ విసిరారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *