డప్పు కళాకారుల పెన్షన్ పునరుద్ధరిస్తాం : నారా లోకేష్ హామీ

డప్పు కళాకారుల పెన్షన్ పునరుద్ధరిస్తాం : నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి రాగానే డప్పు కళాకారుల పెన్షన్లు పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం తాడిపత్రి నియోజకవర్గంలో తనను కలిసిన డప్పు కళాకారులతో లోకేష్ సంభాషించారు. వారి సమస్యలను విన్న లోకేష్ వాటిపై సానుకూలంగా స్పందించారు.

50 ఏళ్లు నిండిన దళిత డప్పు కళాకారులకు టిడిపి ప్రభుత్వం లో పెన్షన్ ఇచ్చామని లోకేష్ చెప్పారు. జగన్ సిఎం అయిన తర్వాత దళితులపై కక్ష సాధిస్తున్నాడన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన అనంతరం దళితులకు అండగా నిలబడతామని చెప్పారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *