1600 కి.మీ. మైలురాయికి చేరిన యువగళం!

1600 కి.మీ. మైలురాయికి చేరిన యువగళం!

చుంచులూరు వద్ద హార్టీకల్చర్ సొసైటీకి శిలాఫలకం

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనను తుదముట్టించడమే లక్ష్యంగా అప్రతిహతంగా సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు 1600 కి.మీ. మైలురాయికి చేరుకోవడం సంతోషంగా ఉంది. ఈ సంద‌ర్భంగా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం మ‌ర్రిపాడు మండ‌లం చుంచులూరు వ‌ద్ద‌ హార్టిక‌ల్చ‌ర్ కోఆప‌రేటివ్ సొసైటీ ఏర్పాటుకి శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించాను. దీని ద్వారా ఉద్యాన‌వ‌న పంట‌లు సాగుచేసే రైతుల‌కి అన్నివిధాలా మేలు జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సొసైటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని యువగళం సాక్షిగా మాట ఇస్తున్నాను.

…నారా లోకేష్,

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *