టిడిపిలోకి 10 కుటుంబాలు

టిడిపిలోకి 10 కుటుంబాలు

ప్రకాశం జిల్లా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో శుక్రవారం టిడిపి ఇన్చార్జ్‌ మొత్తముల అశోక్‌ రెడ్డి సమక్షంలో 10 కుటుంబాలు టిడిపిలోకి చేరాయి. కొమరోలు మండలం తాటిచెర్ల గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరారు. టిడిపి ఇన్చార్జ్‌ ముత్తముల అశోక్‌ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. జగన్‌ పాలనలో విపరీతమైన ధరలు పెరిగిపోయాయని ప్రజలు విసిగిపోయారన్నారు, సామాన్యుడి బతకలేని స్థితిలోకి జగన్‌ ప్రభుత్వం తీసుకోచ్చిందన్నారు. అందుకే వైసిపిని వీడి టిడిపిలో చేరామన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *