లారీలో 1200 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు

లారీలో 1200 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు

“గంజాయి వద్దు బ్రో” అంటూ నిన్ననే టీడీపీ ప్రచార కార్యక్రమాలు చేసింది. రోజు తిరగకుండానే అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలోని రేగుపాలెం జంక్షన్ వద్ద AP16TA 7886 నెంబరుగల లారీలో 1200 కేజీల గంజాయిని తరలిస్తుండగా హైదరాబాద్ కి చెందిన నార్కోటిక్ విభాగం పోలీసులు పట్టుకున్నారు.

అయితే పట్టుబడిన గంజాయిని తమ పోలీసు సిబ్బందితో వేరే సంచులలో ప్యాక్ చేయించి తరలించేందుకు ఏర్పాట్లు చేయడమే కాకుండా… నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించేందుకు నార్కోటిక్ పోలీసులు నిరాకరించారు. అంటే ఈ దందా వెనుక వైసీపీ పెద్దలు ఉన్నట్టే అని అంటున్నారు ప్రజలు

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *