రజకుల సమస్య పరిష్కరిస్తాం :  జేసీ

రజకుల సమస్య పరిష్కరిస్తాం : జేసీ

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్‌ చైర్మన్‌ జెసి ప్రభాకర్‌ రెడ్డి శుక్రవారం ఏటిగడ్డ ప్రాంతంలో పర్యటించారు. పెన్నా నది సమీపంలో రజకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నదిలో రజకులకు వేసిన బోర్లు పనిచేయకపోవడం వల్ల మురుగునీటిలో బట్టలు ఉతుకుతున్న విషయం గమనించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంటనే స్పందించి బోరు ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *