కేసుల నుంచి తప్పించుకునేందుకేనా జగన్ ఢిల్లీ టూర్..?

కేసుల నుంచి తప్పించుకునేందుకేనా జగన్ ఢిల్లీ టూర్..?

సీఎం జగన్ రెడ్డి మరోసారి ఢిల్లీకి పయనం అవుతున్నారు. గత వారం బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగానే హడావుడిగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలసి వచ్చిన సీఎం జగన్ రెడ్డి, మరోసారి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు మందకొడిగా జరుగుతోందంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరో సీనియర్ సీబీఐ అధికారిని నియమించి కేసును వెంటనే తేల్చాలని సుప్రీంకోర్టు…. సీబీఐ డైరెక్టర్ ను ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పెద్దల వద్ద రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి అక్రమ ఆస్తుల కేసులు, ఈడీ కేసులు, వివేకానందరెడ్డి మర్డర్ కేసుల నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి…

Related post

బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

ఏపీలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ అధినేత జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు ఎవరి రాజకీయం వారు చేసిన…
జగన్ మాస్టర్ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యిందా..?

జగన్ మాస్టర్ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యిందా..?

ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఎన్ని జగన్నాటకాలు ఆడాలో అన్ని ఆడేస్తున్నారు. ఇప్పటికే దొంగలా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తోన్న జగన్ అండ్ కో… 2024 ఎన్నికల్లో గెలవలేమనే…
జగన్ మరో కిమ్ లా ఎందుకు మారాడు?

జగన్ మరో కిమ్ లా ఎందుకు మారాడు?

జగన్ లో ఎందుకింత రాక్షసత్వం ఆవహించింది. అసలు ఆయన రాజకీయ అరంగేట్రమే అవినీతితో మొదలైందని అంటారు. నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43వేల కోట్లు వెనకేసుకున్నాడని..సీబీఐ నిర్ధారణ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *